Shantinagar
శాంతినగర్లో అర్ధరాత్రి హైటెన్షన్
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని శాంతినగర్లో సోమవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలేరమ్మ ఆలయానికి చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన చిన్నికృష్ణ కుటుంబం ఆక్రమించినట్లు గ్రామస్థులు ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య ...