senior Congress leader

కాంగ్రెస్‌కు షాక్‌.. వైసీపీలో చేరిన‌ శైలజానాథ్

కాంగ్రెస్‌కు షాక్‌.. వైసీపీలో చేరిన‌ శైలజానాథ్

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. శుక్ర‌వారం త‌న అనుచ‌రుల‌తో తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యానికి శైల‌జానాథ్ ...

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌

భార‌త‌దేశ మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ (92) క‌న్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయ‌న‌, చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. కొంత‌కాలంగా మ‌న్మోహ‌న్ సింగ్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. మ‌న్మోహ‌న్ సింగ్ చ‌నిపోయిన‌ట్లుగా ...