Secunderabad
థియేటర్ వద్ద డ్రగ్స్ విక్రయం.. నిందితుడి అరెస్ట్
శంషాబాద్లో పోలీసులు భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్లో ఓ సినిమా థియేటర్ వద్ద 15 గ్రాముల ఎండిఎంఏ (MDMA) విక్రయిస్తుండగా మహారాష్ట్రకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ...