SDRF

ఏపీలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది 530 మంది మృతి

ఏపీలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది 530 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఈ ఏడాది నవంబర్ 23 వరకు ప్రకృతి వైపరీత్యాల (Natural Disasters) కారణంగా 530 మంది మృతిచెందారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) ...

వరద పరిస్థితులపై అప్రమత్తం.. స్పెషల్ సీఎస్ జయలక్ష్మి

కృష్ణా, గోదావ‌రి ఉగ్ర‌రూపం.. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అల‌ర్ట్‌

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణా (Krishna), గోదావరి (Godavari), తుంగభద్ర (Tungabhadra) నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ (CS) జి.జయలక్ష్మి (G. Jayalakshmi) కలెక్టర్లతో ...

కేదారనాథ్ యాత్రలో విషాదం.. గౌరీకుండ్ వద్ద హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి?

Helicopter Crash:కేదారనాథ్ యాత్ర (Kedarnath Pilgrimage)లో విషాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ (Dehradun) నుంచి కేదారనాథ్‌ (Kedarnath)కు వెళ్తున్న హెలికాప్టర్ (Helicopter), ఆదివారం ఉదయం గౌరీకుండ్ (Gaurikund) సమీపంలోని అటవీ ప్రాంతంలో (Forest Area) ...

25వ రోజూ కొనసాగుతున్న SLBC టన్నెల్ రెస్క్యూ

25వ రోజూ కొనసాగుతున్న SLBC టన్నెల్ రెస్క్యూ

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్‌ 25వ రోజుకు చేరింది. ఈ ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, అధికారులు వెనుకడుగు వేయడం లేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ...

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

2024లో సంభవించిన ప్రకృతి విపత్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ (ఫిబ్రవరి 19) భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు ...