Sajjala Ramakrishna Reddy
వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం
లండన్ పర్యటన అనంతరం బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవాళ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా ...
సజ్జల భూకబ్జా ఆరోపణల్లో నిజమెంత..? ఇదిగో క్లారిటీ
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై గత రెండ్రోజులుగా భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి. కడప శివార్లలో 52 ఎకరాల చుక్కల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ ...