Rythu Bharosa
26న రైతు భరోసా.. మార్గదర్శకాలు విడుదల
తెలంగాణ సర్కార్ ఈనెల 26 నుంచి రైతు భరోసా పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.12 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. భూ భారతిలో నమోదు చేసిన వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ సాయం ...
మంచి అవకాశాన్ని కేసీఆర్ చేజార్చుకుంటున్నారా..?
తెలంగాణలో రైతు భరోసా పథకం ప్రస్తుతం రాజకీయ వాదనలకు కేంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 12,000 అందించేందుకు సిద్ధమని చెప్పింది. ఎన్నికలకు ముందు రూ. 15,000 ఇవ్వాలని హామీ ...
ఇంతకన్నా మోసం ఉంటుందా? – బాబుకు జగన్ ఆరు ప్రశ్నలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ వాగ్దానాలను తూటాలుగా మార్చుకుని జగన్ ఆరు ప్రధాన ప్రశ్నలు చంద్రబాబుపై సంధించారు. తల్లికి వందనం ...
రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన భేటీలో మంత్రులు ...