Revanth Reddy
నేడు శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు
తెలంగాణ శాసనసభ, శాసనమండలి మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్ల ఖరారుపై కీలక చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రణాళికా శాఖ ఇటీవల నిర్వహించిన సామాజిక-ఆర్థిక ...
నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను ...
మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ.. ఏం జరగబోతోంది?
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) నేడు అత్యవసర సమావేశాన్ని (Emergency Meeting) ఏర్పాటు చేశారు. ఈ సమావేశం హైదరాబాద్లోని జూబ్లిహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆసక్తికరంగా, ...
రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించాల్సిందే.. బండి బహిరంగ లేఖ
తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. రేషన్ కార్డుల (Ration Card)పై, రేషన్ షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫొటో తప్పనిసరిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి ...
ఎక్స్పిరియం పార్కు ప్రారంభించిన సీఎం రేవంత్
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో ...
సీఎం రేవంత్ది కోటా శ్రీనివాసరావు పాత్ర.. – కేటీఆర్ సెటైర్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్ మట్లాడారు. సీఎం ...
రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారింది.. – రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో లంచాలు ఊపందుకున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవడం తీవ్ర కలకలం ...
కీలక ఒప్పందం.. తెలంగాణలో యూనిలీవర్ పెట్టుబడులు
దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనిలీవర్ గ్లోబల్ సీఈవోతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూనిలీవర్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తాజాగా, ...
రేవంత్ ప్రజాపాలనపై హరీశ్రావు సెటైర్లు
తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ సంఘటనపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును ఖండిస్తూ ‘ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన’ అని వ్యాఖ్యానించారు. తన స్వస్థలమైన నాగర్ ...
సింగపూర్ పర్యటన ముగిసింది.. దావోస్కు రేవంత్ బృందం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రెండు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్లోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో ముఖాముఖీ సమావేశమయ్యారు. ...