Rescue Operation
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది దుర్మరణం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొనడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు ...
Cloudburst: జమ్మూ కశ్మీర్లో భారీ విధ్వంసం
జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లోని కిష్ట్వార్ (Kishtwar) జిల్లాలో క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) భారీ విధ్వంసాన్ని (Destruction) సృష్టించింది. చషోటి (Chashoti) గ్రామంలో ఈ ఘటన మచైల్ మాతా (Machail Mata) ...
కుప్పకూలిన అంగారా విమానం.. 40 మంది మృతి
అహ్మదాబాద్ (Ahmedabad)లో ఇండియన్ ఎయిర్లైన్స్ (Indian Airlines) ప్రమాదం నుండి ప్రపంచం ఇంకా తేరుకోకముందే, మరో ఘటన కలకలం రేపింది. రష్యా (Russia)లో అంగారా ఎయిర్లైన్స్ (Angara Airlines) విమానం గమ్యస్థానం చేరుకోకముందే ...
‘సిగచి’ పేలుడు.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పాశమైలారం (Pashamylaram) పారిశ్రామిక వాడ (Industrial Area)లోని జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సిగచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Sigachi Industries Private Limited)లో ...
SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్కు బ్రేక్
SLBC టన్నెల్ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల కోసం గత 63 రోజులుగా నిరంతరాయంగా కొనసాగించిన రెస్క్యూ ఆపరేషన్కు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూ బృందాలు, మిగతా ...
SLBC టన్నెల్.. 53 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్
ఎస్ఎల్బిసి (SLBC) టన్నెల్ (Tunnel) లో చోటుచేసుకున్న విషాదం అందరికీ తెలిసిన సంగతే. టన్నెల్ లో పని చేస్తున్న సమయంలో ఎనిమిది మంది కార్మికులు ప్రమాదవశాత్తు లోపలే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ...
25వ రోజూ కొనసాగుతున్న SLBC టన్నెల్ రెస్క్యూ
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 25వ రోజుకు చేరింది. ఈ ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, అధికారులు వెనుకడుగు వేయడం లేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ...
సహాయ చర్యలకు అడ్డుగా మారిన నీటి ప్రవాహం
ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగిలిపోయిన ఏడు మంది మృతదేహాల కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు సోమవారం నాటికి 24వ రోజుకు చేరుకున్నాయి. సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, రాట్ హోల్ మైనర్స్ సహా అనేక ...
22వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల మృతదేహాల వెలికతీత పనులు 22వ రోజుకు చేరింది. మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ...
SLBC టన్నెల్లోకి రోబోల ఎంట్రీ..
ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ గత 18 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే, ఈరోజు ఈ ఆపరేషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెస్క్యూ బృందం అధికారిక ప్రకటన ప్రకారం, మృతదేహాలను వెలికి ...















