Rayadurgam

రాయదుర్గం భూముల వేలానికి సర్కార్ రెడీ.. ఎకరం ₹150 కోట్లు!

రాయదుర్గంలో ఎకరం రూ.150 కోట్లు.. భూ వేలానికి సర్కార్ రెడీ!

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరోసారి జోష్ పెరగనుంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ప్రభుత్వం నిర్వహించబోయే భూముల వేలం దీనికి ప్రధాన కారణం. వచ్చే నెలలో జరిగే ఈ-వేలంలో భూముల ధరలు రికార్డు ...

ఐఏఎంసీకి భూకేటాయింపు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

ఐఏఎంసీకి భూకేటాయింపు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

సుప్రీం కోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ రమ‌ణ స్థాపించిన సంస్థపై కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్‌ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు 3.5 ఎకరాల భూమి కేటాయింపును రద్దు ...