Ranji Trophy
తగ్గించుకునే తత్వం బోధపడింది.. ఇషాన్ కిషన్ సాలిడ్ కంబ్యాక్
ఒకప్పుడు తలబిరుసుతనం, క్రమశిక్షణ లోపం కారణంగా టీమిండియా (Team India) జట్టు నుంచి పక్కకు నెట్టివేయబడిన ఇషాన్ కిషన్ (Ishan Kishan)… ఇప్పుడు అదే క్రికెట్ ప్రపంచానికి తన ఆటతో బలమైన సమాధానం ...
మరో మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లీ!
విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2025-26 మూడో రౌండ్ మ్యాచ్లు నేడు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఢిల్లీ-సౌరాష్ట్ర మరియు ముంబై-ఛత్తీస్గఢ్ జట్లు బరిలోకి దిగాయి. ఢిల్లీ జట్టులో కింగ్ విరాట్ కోహ్లీ ...
రిషభ్ పంత్ రీఎంట్రీ
గాయం కారణంగా కొంతకాలంగా భారత జట్టుకు దూరమైన స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషభ్ పంత్ త్వరలో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో జరగనున్న రెడ్ బాల్ సిరీస్లో భారత్-ఎ జట్టుకు పంత్ ...
రంజీ ట్రోఫీకి హైదరాబాద్ కెప్టెన్గా తిలక్ వర్మ
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ కోసం హైదరాబాద్ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ జట్టుకు సారథిగా ఎంపిక కాగా, రాహుల్ సింగ్ వైస్-కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ...
వినూ మన్కడ్ ట్రోఫీకి కర్ణాటక కెప్టెన్గా అన్వయ్ ద్రవిడ్
క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) చిన్న కుమారుడు (Younger Son), వికెట్ కీపర్-బ్యాటర్ అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) అద్భుతమైన ఫామ్ తో దూసుకుపోతున్నాడు. రాబోయే అండర్-19 వినూ మన్కడ్ ...
క్రికెటర్ల వేతనాలపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం
భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) దేశవాళీ క్రికెటర్లకు తగిన పారితోషికం అందకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఐపీఎల్ ...
గుండెపోటుతో ముంబై మాజీ కెప్టెన్ కన్నుమూత
భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. ముంబై మాజీ కెప్టెన్, క్రికెటర్ మిలింద్ రేగే (76) గుండెపోటుతో మరణించారు. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్కు అత్యంత సన్నిహితుడైన మిలింద్ మృతి పట్ల క్రికెట్ ...
రంజీలో కోహ్లీ రీఎంట్రీ.. 12 ఏళ్ల తర్వాత వచ్చినా, ఫలితం నిరాశే!
భారత క్రికెట్ సూపర్స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ (Ranji Trophy) బరిలో అడుగుపెట్టాడు. కోహ్లీ బ్యాటింగ్ను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో అరుణ్ జైట్లీ స్టేడియం ...
రంజీ ట్రోఫీలో సంచలనం.. ముంబైపై జమ్ము-కశ్మీర్ అద్భుత విజయం
రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లో జమ్ము-కశ్మీర్ జట్టు అత్యద్భుత ప్రదర్శనతో ముంబై జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. 206 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి అడుగుపెట్టిన జమ్ము-కశ్మీర్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఆడి విజయాన్ని ...














