Rangapuram Incident

మ‌ద‌న‌ప‌ల్లి ఘటన చ‌ల్లార‌క‌ముందే.. రంగాపురంలో మరో దారుణం

మ‌ద‌న‌ప‌ల్లి ఘటన చ‌ల్లార‌క‌ముందే.. రంగాపురంలో మరో దారుణం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం చిన్నారుల‌పై వ‌రుస ఘ‌ట‌న‌లు భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నాయి. విచ్చ‌ల‌విడి మ‌ద్యం, గంజాయి ల‌భ్యం మూలంగా మ‌గాళ్లు మృగాల్లా మారుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. నిన్న మ‌ద‌న‌ప‌ల్లిలో ఏడేళ్ల బాలిక అత్యాచారం, హ‌త్య ...

“షేమ్ ఆన్ యూ చంద్రబాబూ” .. - వైఎస్ జ‌గ‌న్ ఫైర్‌

“షేమ్ ఆన్ యూ చంద్రబాబూ” .. – వైఎస్ జ‌గ‌న్ ఫైర్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దారుణ ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబుపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. అన్నమయ్య జిల్లా ...