Ramoji Rao
రామోజీ మరణించినా.. విచారణ కొనసాగాల్సిందే.. – RBI
మార్గదర్శి చిట్ఫండ్ కేసు మధ్యంతర పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ వాదనలు ...
ఇన్నేళ్లకు కోర్టు ముందు నిజం అంగీకరించక తప్పలేదు?
చట్టవిరుద్ధంగా డిపాజిట్ల సేకరణ అభియోగాల కేసులో మార్గదర్శి ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 18 ఏళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న ఈ కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఎట్టకేలకు వాస్తవాన్ని తెలంగాణ హైకోర్టు ...
ఛీ.. అది పేపరా.. పీడా?.. ‘ఈనాడు’పై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాణేనికి రెండో ...