Rajendrapalem School Incident

గిరిజ‌న ఆశ్ర‌మాల‌పై నిర్ల‌క్ష్యం.. కుళ్లిన కూరగాయలతో భోజనం

‘గిరిజ‌న ఆశ్ర‌మాల‌పై నిర్ల‌క్ష్యం.. కుళ్లిన కూరగాయలతో భోజనం’

ఏపీ (Andhra Pradesh)లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజ‌న (Tribal) ఆశ్ర‌మ పాఠశాల‌ల‌పై (Residential Schools) నిర్ల‌క్ష్యపు ధోర‌ణి కొన‌సాగుతోంది. మ‌న్యం జిల్లాలో తాగునీరు (Drinking water) క‌లుషితం కార‌ణంగా ఆరుగురు విద్యార్థులు ప‌చ్చ ...