Pushpa 2
జిమ్లో రష్మిక మందన్నాకు గాయం!
పుష్ప 2 సినిమాతో భారీ విజయంతో ఎంజాయ్ చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు గాయం అయ్యింది. జిమ్ చేస్తూ దురదృష్టవశాత్తూ గాయపడినట్లుగా తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ ...
శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు. మంగళవారం అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని శ్రీ తేజ్ను పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని ...
పవన్తో దిల్ రాజు భేటీ.. ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్కు ఆహ్వానం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మంగళగిరి జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ నటిస్తున్న ...
నేపాల్లో ‘పుష్ప-2’ సంచలనం
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. విడుదలైన 20 రోజుల్లోనే నేపాల్లో రూ.24.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, అక్కడి సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు ...
యూట్యూబ్ నుంచి పుష్ప-2 పాట తొలగింపు
‘పుష్ప 2′ చిత్రంలోని ‘దమ్ముంటే పట్టుకోరా’ అనే సాంగ్ను నిన్న మూవీ టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పాటను యూట్యూబ్ నుంచి తాజాగా తొలగించారు. దీంతో అభిమానుల్లో ఆ ...
అల్లు అర్జున్ నటనపై పూనమ్ కౌర్ ప్రశంసలు
‘పుష్ప-2’ సినిమాపై హీరోయిన్ పూనమ్ కౌర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ నటనను అప్రిషేట్ చేశారు. ఇంత అద్భుతమైన చిత్రాన్ని అందించినందుకు మూవీ ...
‘పుష్ప-2’ సెన్సేషన్.. బాలీవుడ్లో అద్భుత రికార్డు
బాలీవుడ్ చరిత్రలో ‘పుష్ప-2’ సినిమా అద్వితీయ రికార్డును సొంతం చేసుకుంది. మూవీ టీమ్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ సినిమా హిందీలో రూ.632.50 కోట్లు వసూలు చేసింది. ఇది 100 ఏళ్ల బాలీవుడ్ ...
బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘పుష్ప-2’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన నటనతో హిందీ బాక్సాఫీస్ను ఊపేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-2 ది రూల్’ హిందీ ప్రేక్షకుల ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈనెల 4వ తేదీన ...
శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అరవింద్
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ను ప్రముఖ నిర్మాత, హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. ఇవాళ సికింద్రాబాద్ కిమ్స్ చేరుకున్న ...