Public Safety
బెంగళూరు తొక్కిసలాట.. సీఎం, డీసీఎం రాజీనామా డిమాండ్లు ఉధృతం
బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనకు కర్ణాటక ప్రభుత్వమే (Karnataka Government) పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ(BJP) డిమాండ్ ...
తుర్కియేను కుదిపేసిన భూకంపం.. మార్మారిస్లో భయాందోళన
తుర్కియే (Turkey)లోని మధ్యధరా సముద్రతీరంలోని మార్మారిస్ (Marmaris) పట్టణంలో మంగళవారం (జూన్ 3) తెల్లవారుజామున 2:17 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ భూకంపం ప్రకంపనలు పశ్చిమ తుర్కియే (Western ...
అప్పటి నుంచి అపశృతులు, దుర్ఘటనలే.. – వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సింహాచలం దుర్ఘటనకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యత అని, ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ...
శివాజీ జయంతి ఉత్సవాల్లో విషాదం.. 13 మందికి షాక్, యువకుడు మృతి
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాలు విషాదకరంగా మారాయి. జెండా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా 13 మంది ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో లింగ ...
ఢిల్లీ రైల్వే స్టేషన్లో విషాదం.. తొక్కిసలాటలో 18 మంది మృతి
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (New Delhi Railway Station)లో శనివారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికుల రద్దీ కారణంగా తలెత్తిన తొక్కిసలాట(Stampede)లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. రైల్వే ...
ఈరోజు రాత్రి నుంచి ఫ్లైఓవర్స్ మూసివేత.. ఓఆర్ఆర్పై ఆంక్షలు
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాచకొండ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగరంలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు ప్రమాదాల నివారణపై వాహనదారులకు ...
కూల్చివేతలు ఆగవు.. కొంత గ్యాప్ ఇచ్చాం.. – హైడ్రా కమిషనర్ రంగనాథ్
త్వరలో హైడ్రా పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు 5,023 ఫిర్యాదులు అందాయని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ...
ప్రకాశం జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
ప్రకాశం జిల్లా స్వల్ప భూప్రకంపనలు ప్రజల్లో భయాందోళనకు గురిచేశాయి. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల పరిధిలో శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ...