Public Meeting
శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని
భారత (India) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు చేరుకున్న ప్రధాని కి గవర్నర్ (Governor), ముఖ్యమంత్రి ...
ఓయూ కేసు రద్దు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) తనపై నమోదైన ఓ పాత కేసును రద్దు చేయాలంటూ హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. 2016లో ఉస్మానియా ...
అమరావతిలో మోడీ సభ.. 6600 బస్సులు
ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. మోడీ సభకు భారీ ...
సీఎం పింఛన్ల పంపిణీ.. ఈ నెల బాపట్ల జిల్లాలో…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇవాళ బాపట్ల జిల్లా (Bapatla District)లో పర్యటించనున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా బాపట్ల జిల్లా పరిధిలోని కొత్త గొల్లపాలెం (Kotta Gollapalem) లో ...
నేడు కర్నూలులో పవన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు (మార్చి 22) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులోని ఓర్వకల్లు మండలం పూడిచెర్లలోని రైతు సూర రాజన్న పొలంలో పవన్ కళ్యాణ్ ఫారం పాండ్స్ నిర్మాణానికి ...
అప్పులు తేవడమే సంపద సృష్టా..? – కూటమిపై ఆర్కే రోజా తీవ్ర ఆరోపణలు
ఏపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పుల మీద అప్పులు చేస్తున్నాడని, యువత, మహిళలు, విద్యార్థులను మోసం చేసిన ...











