Public Interest Litigation

ఆ భూమి ఎలా కేటాయిస్తారు..? ఏబీఎన్ రాధాకృష్ణకు ఏపీ హైకోర్టు షాక్

‘ఆ భూమి ఎలా కేటాయిస్తారు..?’ – ఏబీఎన్ రాధాకృష్ణకు ఏపీ హైకోర్టు షాక్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి త‌ల‌మానికంగా ఉన్న విశాఖ‌ప‌ట్నంలో ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌కు విలువైన భూములు కేటాయించ‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఛానల్‌కు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఉచితంగా ...

నిందితుల‌ను రోడ్డుపై న‌డిపిస్తారా..? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

నిందితుల‌ను రోడ్డుపై న‌డిపిస్తారా..? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

నిందితులను నడి రోడ్డుపై నడిపిస్తూ, బహిరంగ ప్ర‌దేశాల్లో తిప్పుతూ అవమానించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (PIL)పై ...

ఐఏఎంసీకి భూకేటాయింపు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

ఐఏఎంసీకి భూకేటాయింపు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

సుప్రీం కోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ రమ‌ణ స్థాపించిన సంస్థపై కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్‌ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు 3.5 ఎకరాల భూమి కేటాయింపును రద్దు ...

పహల్గామ్ ఉగ్ర‌దాడి.. పిటిష‌న‌ర్‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

పహల్గామ్ ఉగ్ర‌దాడి.. పిటిష‌న‌ర్‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

పహల్గామ్ (Pahalgam) ఉగ్ర‌దాడిపై (Terrorist Attack) న్యాయ విచారణ (Judicial Inquiry) జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) (PIL) సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టేసింది. ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల‌పై న్యాయ ...