Protest
ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిరసన
కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల ...
‘మాకు న్యాయం కావాలి..’ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల వినూత్న నిరసన
ఏపీలోని కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు వినూత్న నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ...
అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ రాళ్ల దాడి..
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్కు అనుకోని షాక్ తగిలింది. ఓయూ జేఏసీ (ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో అర్జున్ ఇంటిని ముట్టడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. కొందరు జేఏసీ ...








