prayagraj kumbh 2025
నేటితో మహా ఆధ్యాత్మిక మహోత్సవానికి ముగింపు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ప్రాంతంలో జరుగుతున్న మహా ఆధ్యాత్మిక మహోత్సవం నేటితో ముగియనుంది. బుధవారం మహా శివరాత్రి పర్వదినంతో మహాకుంభమేళా కార్యక్రమానికి తెరపడనుంది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు దేశవిదేశాల నుంచి కోట్లాది భక్తులు ...






