Power Tariff Hike
ఈనెల 27న ‘కరెంటు చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట’
ఏపీలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ప్రతిపక్ష వైసీపీ కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైంది. విద్యుత్ చార్జీల పెంపుదల ద్వారా ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని మోపడం దుర్మార్గమని వైసీపీ నేతలు తీవ్ర ...