Power Tariff Hike
ఏపీ ప్రజలపై మరో రూ.12,771 కోట్ల విద్యుత్ భారం – సీపీఎం ఫైర్
కూటమి ప్రభుత్వం (Coalition Government) విద్యుత్ వినియోగదారులప మరో 12,771 కోట్లు విద్యుత్ (Electricity) భారం మోపెందుకు సిద్ధమవుతోందని, తక్షణం భారాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం(CPM) డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వం మరోసారి విద్యుత్ ...
ఈనెల 27న ‘కరెంటు చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట’
ఏపీలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ప్రతిపక్ష వైసీపీ కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైంది. విద్యుత్ చార్జీల పెంపుదల ద్వారా ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని మోపడం దుర్మార్గమని వైసీపీ నేతలు తీవ్ర ...







