Political Protests
కొరడా దెబ్బలతో మురుగన్కు మొక్కు చెల్లించిన అన్నామలై
తమిళనాడు రాజధాని చెన్నైలో అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని చెడు ...
శ్రీకాకుళంలో వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసు ...