Political Controversy
మాజీ సీఎం భద్రతపై అనుమానాలున్నాయి – వైసీపీ
మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం, క్యాంపు ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల నోటీసులకు వైసీపీ స్పందించింది. మాజీ సీఎం భద్రతపై అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం మారిన వెంటనే వైఎస్ ...
న్యాయం చేయమంటే వేధిస్తారా..? – లక్ష్మి అరెస్టుపై వైసీపీ ట్వీట్
తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ – బాధితురాలు లక్ష్మి ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో అనూహ్యంగా జైపూర్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో లక్ష్మి ...
మరో వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక తెలుగుదేశం కార్యకర్త డేవిడ్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీ కోసం కష్టపడిన తనను ...
తీన్మార్ మల్లన్నకు షాక్.. మండలి ఛైర్మన్కు ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మల్లన్న వ్యాఖ్యలపై రోజుకో ఫిర్యాదు వెలుగుచూస్తోంది. కరీంనగర్ రెడ్డి ఐక్య సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, ...
బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ – వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. ఆయన ఆస్తులు పెంచుకోవడం, ఆయన అనుచరుల ఆస్తులు పెంచుకోవడం మాత్రమే సంపద సృష్టి అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో ...
సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు.. రాష్ట్రపతి ఆఫీస్ తీవ్ర స్పందన
కేంద్ర బడ్జెట్ (Union Budget) సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “అన్నీ తప్పుడు హామీలే ...
కాంగ్రెస్ నేతల కుమ్ములాట.. గాంధీ భవన్లో ఉద్రిక్తత
హైదరాబాద్లోని గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ నుంచి కొత్తగా వచ్చిన నాయకులకు పార్టీ పదవులు కేటాయించడంపై రెండు వర్గాల మధ్య తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరు ...
ఎమ్మెల్యే కొలికపూడి పార్టీ లైన్ దాటుతున్నారు – వర్ల రామయ్య
క్రమశిక్షణ కమిటీ ముందు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విచారణ పూర్తయింది. అధిష్టానం పిలుపు మేరకు విచారణకు హాజరైన కొలికపూడిపై కమిటీ ఇటీవల జరిగిన పరిణామాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ అనంతరం ...
దమ్ముంటే నిరూపించు.. దేవాదాయ శాఖమంత్రికి భూమన సవాల్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలకు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ...
2 ఎకరాల నుంచి రూ.931 కోట్లు ఎలా? – రోజా ప్రశ్న
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత సంపన్న సీఎంగా గుర్తింపు పొందిన సంగతి ఇటీవలే ఏడీఆర్ రిపోర్ట్ ద్వారా వెలుగుచూసింది. అయితే, ఈ విషయంపై మాజీ మంత్రి ఆర్.కే. రోజా తీవ్ర ...