Police Action

విద్యుత్ చార్జీల పెంపుపై నిర‌స‌న తెలిపినా కేసా..? - వైసీపీ ఆగ్ర‌హం

విద్యుత్ చార్జీల పెంపుపై నిర‌స‌న తెలిపినా కేసా..? – వైసీపీ ఆగ్ర‌హం

విద్యుత్ చార్జీల పెంపుదలపై వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న‌ మాజీ మంత్రి విడదల రజిని సహా 30 మంది నాయకులు, కార్యకర్తలపై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నిరసన ...

ఏపీ-తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం

ఏపీ-తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం

న్యూ ఇయ‌ర్ సంబ‌రాలు స్టార్ట్ అవుతున్న స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు వద్ద డ్రగ్స్ కలకలం సృష్టించాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ...

మోహన్‌బాబుపై నిఘా..! చర్యలకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారా?

మోహన్‌బాబుపై నిఘా..! చర్యలకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారా?

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప్రముఖుడు మోహన్‌బాబుపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారా అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. మంచు ఫ్యామిలీ త‌గాదాల‌ను క‌వ‌ర్ చేసేందుకు జ‌ల్‌ప‌ల్లిలోని త‌న నివాసంలోకి వ‌చ్చిన‌ జ‌ర్న‌లిస్ట్‌పై మోహ‌న్‌బాబు దాడి ...

నిర్ల‌క్ష్య‌పు డ్రైవింగ్ యువ‌తి ప్రాణాలు బ‌లిగొంది

నిర్ల‌క్ష్య‌పు డ్రైవింగ్ యువ‌తి ప్రాణాలు బ‌లిగొంది

కారు డ్రైవర్ అతి వేగం కారణంగా హైదరాబాద్ నగరంలో ఒక యువతి దుర్మ‌ర‌ణం చెంద‌గా, మరో యువకుడు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.ఈ ఘటన నగరంలోని నానక్‌రాంగూడ రోటరీ సమీపంలో రాత్రి 1.30 ...

లాకప్‌లో కోడి.. ఏ త‌ప్పు చేసిందో తెలుసా..?

లాకప్‌లో కోడి.. ఏ త‌ప్పు చేసిందో తెలుసా..?

సంక్రాంతి సీజన్‌లో కోడిపందాల ఆట ఆన‌వాయితీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. పందెం రాయుళ్ళు ఈ సమయంలో మరింత చురుకుగా ఉంటారు. కానీ, కోడిపందాలు చట్టవిరుద్ధమని పోలీసులు తేల్చి చెబుతున్నప్పటికీ, దొంగచాటుగా ఇలాంటి ...

మణిపూర్ CM ఇంటి సమీపంలో బాంబు కలకలం

మణిపూర్ CM ఇంటి సమీపంలో బాంబు కలకలం

మణిపూర్ రాష్ట్రంలో కుకీ-మైటీ జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో పరిస్థితి తీవ్రంగా మారింది. తాజాగా, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం సమీపంలో మోర్టార్ బాంబు కనిపించ‌డం రాష్ట్రంలో మరింత కలకలం సృష్టించింది. ...

హెల్మెట్ ధ‌రించాల్సిందే.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హెల్మెట్ ధ‌రించాల్సిందే.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ద్విచ‌క్ర వాహ‌న‌దారులు హెల్మెట్‌ ధరిస్తే రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మ‌ర‌ణాల‌ సంఖ్య తగ్గుముఖం ప‌డుతుంద‌ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఇటీవలే ఈ అంశంపై విచారణ చేప‌ట్టిన‌ హైకోర్టు, మూడు నెలలలో 667 మంది ...