PMO India

కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని దిగ్భ్రాంతి, సాయం

కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని దిగ్భ్రాంతి, సాయం

శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kashibugga)వెంకటేశ్వరస్వామి ఆలయం (Venkateswara Swamy)లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ...