Pilgrims
బాసరలో అమ్మవారి దర్శనానికి వచ్చి ఐదుగురు మృతి
బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదరాబాద్లోని బేగం బజార్కు చెందినవారని అధికారులు గుర్తించారు. అమ్మవారి దర్శనం కోసం ...
మహా కుంభమేళా-2025.. ప్రయాగ్రాజ్లో ఏర్పాట్లు పూర్తి
జనవరి 13 నుంచి 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ సిద్ధమైంది. భక్తుల సౌకర్యాల కోసం ఉత్తర్ప్రదేశ్ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ...
శ్రీవారి భక్తులకు కీలక సమాచారం.. ఆ 10 రోజులు టోకెన్లు ఉంటేనే దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ భక్తుల కోసం అనేక మార్పులు చేస్తున్నారు. ప్రత్యేకంగా, జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలను ...