Pilgrim Crowd

తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి 18 గంట‌లు

తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి 18 గంట‌లు

క‌లియుగ దైవం కొలువైన తిరుమల తిరుపతి కొండ‌పై భక్తుల రద్దీ మరోసారి గణనీయంగా పెరిగింది. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. గురువారం దాదాపు 64,879 మంది శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. వీరిలో ...