Penamaluru

శ్రీ‌చైత‌న్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్ప‌ద మృతి

శ్రీ‌చైత‌న్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్ప‌ద మృతి

పెన‌మ‌లూరు శ్రీ‌చైత‌న్య కాలేజీలో విషాద ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. కాలేజీలో చ‌దువుతున్న విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందింది. దీంతో కాలేజీ యాజ‌మాన్యం.. విద్యార్థిని అనారోగ్యంతో చ‌నిపోయింద‌ని త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు. కూతురు మ‌ర‌ణ‌వార్త ...