PDF Candidate

అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించింది.. - పీడీఎఫ్ అభ్య‌ర్థి ఫైర్‌

అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించింది.. – పీడీఎఫ్ అభ్య‌ర్థి ఫైర్‌

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ అప్ర‌జాస్వామిక విధానాల‌కు పాల్ప‌డింద‌ని పీడీఎఫ్ అభ్య‌ర్థి కేఎస్ ల‌క్ష‌ణ‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కూటమి నాయకులు గుంటూరు, బాపట్ల, పల్నాడు ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌ల‌లో భారీస్థాయిలో ...