Payyavula Keshav
ఈనెల 30వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు (Assembly Meetings) ఈనెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఎసీ) (BAC) సమావేశంలో 10 పనిదినాల పాటు అసెంబ్లీ నిర్వహించాలని ...
జీఎస్టీ కొత్త సంస్కరణలతో ప్రజలకు ఉపశమనం – నిర్మలా సీతారామన్
జీఎస్టీ (GST) ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ (Country Economic System)లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, కొత్త సంస్కరణలు ప్రజలకు మరింత ఉపశమనం కలిగిస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ...
మహిళా సాధికరత సదస్సులోనూ జగన్పై విమర్శలు
తిరుపతి (Tirupati) వేదిక మహిళా సాధికారత (Women Empowerment)పై రెండు రోజుల పాటు సాగే జాతీయ సదస్సు నేడు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా లోక్సభ స్పీకర్ ఓంబిర్లా (Om Birla) ...
ఏపీ కేబినెట్ భేటీ.. ముగ్గురు మంత్రుల డుమ్మా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేతృత్వంలో గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. మొత్తం 31 అంశాలతో ఈ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా అమరావతి (Amaravati) రాజధానిపై ...
ఏపీ అప్పుల బండారం.. మండలిలో బట్టబయలు
ఏపీ అప్పులపై ఇన్నాళ్లుగా ప్రజల్లో కొనసాగుతున్న కన్ఫ్యూజన్కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెరదించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా అప్పుల గురించి వివరణ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ రూ.14 లక్షల ...
ఏపీ అప్పులపై బద్ధలైన అబద్ధాల బుడగ
ఆంధ్రప్రదేశ్ అప్పులపై ఇన్నాళ్లుగా ఏపీ ప్రజల్లో ఏర్పడిన గందరగోళానికి తెరపడింది. రూ.10 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అని ప్రచారం చేస్తున్న అబద్ధాల బుడగ అసెంబ్లీ సాక్షిగా బద్ధలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...
ఏపీ బడ్జెట్ రూ.3.22 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 వార్షిక బడ్జెట్(AP Budget)ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) శాసనసభలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తరువాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ...












