Patna

బీహార్‌లో ఈసీ భేటీ..రాజకీయ పార్టీలతో ఎన్నికల కసరత్తుపై చర్చ

బీహార్‌లో ఈసీ భేటీ.. రాజకీయ పార్టీలతో ఎన్నికల కసరత్తుపై చర్చ

బీహార్‌ (Bihar)లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఈరోజు, రేపు బీహార్ రాజధాని పాట్నాలో పర్యటిస్తున్నారు. ...