Patel family tragedy

అమెరికాలో కాల్పుల కలకలం.. భారత్‌కు చెందిన తండ్రీకూతురు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. భారత్‌కు చెందిన తండ్రీకూతురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. వర్జీనియాలో జరిగిన ఈ ఘోర ఘటనలో గుజరాత్‌కు చెందిన తండ్రీకూతురు ప్రాణాలు కోల్పోయారు. ప్రదీప్ పటేల్, అతని కుమార్తె ఉర్మి పటేల్ దుండగుడి కాల్పుల్లో ...