Passenger Safety

ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

తిరుపతి (Tirupati) నుంచి సికింద్రాబాద్‌ (Secunderabad)కు వెళ్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ (Seven Hills Express) (12769) రైలులో సోమవారం రాత్రి చిగిచెర్ల రైల్వే స్టేషన్ (Chigicherla Railway Station) సమీపంలో ఒక్క‌సారిగా ...

హజ్ యాత్రికుల విమానంలో మంటలు

హజ్ యాత్రికుల విమానంలో మంటలు

హజ్ (Hajj) యాత్రికులతో (Pilgrims) ప్రయాణిస్తున్న ఒక విమాన (Aircraft) చక్రంలో (Wheel ఒక్కసారిగా మంటలు (Flames) చెలరేగాయి. పొగ (Smoke), నిప్పురవ్వలు (Sparks) రావడంతో పైలట్ (Pilot) అప్రమత్తమై లక్నో ఎయిర్‌పోర్టు ...

భారత్–పాక్ ఉద్రిక్తతలు.. ఎయిర్ ఇండియా టికెట్ ధరలు హైక్‌

భారత్–పాక్ ఉద్రిక్తతలు.. ఎయిర్ ఇండియా టికెట్ ధరలు హైక్‌

టాటా గ్రూపు (Tata Group) న‌కు చెందిన ఎయిర్ ఇండియా (Air India) విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది. భారత్–పాక్ (India-Pakistan) మధ్య నెలకొన్న ద్వైపాక్షిక ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలాన్ని ...

హైవేపై వోల్వో బస్సు దగ్ధం.. భ‌యంతో దూకిన ప్ర‌యాణికులు

హైవేపై వోల్వో బస్సులో మంట‌లు.. ప్రాణ‌భ‌యంతో కింద‌కు దూకిన ప్ర‌యాణికులు

పూణె-బెంగళూరు హైవే (Pune-Bengaluru Highway)పై ఘోర ప్రమాదం జరిగింది. వోల్వో బస్సు (Volvo Bus)లో ఒక్కసారిగా మంటలు (Fire) చెలరేగాయి, దీంతో ప్రయాణికులు తీవ్ర‌ ఆందోళనలో ప్రాణ భయంతో కిందకు దూకేశారు. మహారాష్ట్ర ...

మ‌హారాష్ట్ర‌లో ఘోర రైలు ప్ర‌మాదం..

మ‌హారాష్ట్ర‌లో ఘోర రైలు ప్ర‌మాదం..

మహారాష్ట్రలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌ట్టాల‌పై ప్ర‌యాణిస్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో అనుకోకుండా మంటలు చెలరేగాయన్న వ‌దంతులు త‌లెత్త‌డంతో భ‌యంతో ప్ర‌యాణికులు చైన్ లాగారు. మంట‌ల వ్యాప్తి అన్న పుకార్ల‌తో చైన్ లాగిన ...

179 మంది మృతికి ‘పూర్తి బాధ్యత నాదే’

179 మంది మృతికి ‘పూర్తి బాధ్యత నాదే’

దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్ద‌రు మాత్ర‌మే ప్రాణాల‌తో బయటపడ్డారు. జెజు ఎయిర్ విమానం ల్యాండింగ్‌ గేర్‌ వైఫల్యం ...