Panakala Swamy Hill
మంగళగిరి పానకాల కొండకు నిప్పు.. స్థానికుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మంగళగిరి పానకాల నరసింహస్వామి కొండపై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కొండకు నిప్పు అంటించారు. దీంతో మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడ్డాయి. ...