Olympics
భారత్లో ఒలింపిక్స్కు ఇదే సరైన సమయం.. – నీతా అంబానీ
భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వడం ఇదే సరైన సమయమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. 2036 ఒలింపిక్స్ ...
అర్జున, ఖేల్రత్న అవార్డు గ్రహీతలకు జగన్ అభినందనలు
అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖకు చెందిన జ్యోతి యర్రాజీని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు. జ్యోతి తన ప్రతిభతో రాష్ట్రానికీ, దేశానికీ గౌరవం తెచ్చారని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ...