Odisha Train Accident

ఒడిశాలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన మూడు బోగీలు

ఒడిశాలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన మూడు బోగీలు

ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఒడిశాలో చోటుచేసుకున్న గూడ్స్ రైలు ప్రమాదం మరోసారి రైల్వే భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. రాయ్‌పూర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు మూడు ...