Northeast India

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వరదలు.. 44 మంది మృత్యువాత‌

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వరదలు.. 44 మంది మృత్యువాత‌

ఈశాన్య (Northeast) భారతదేశంలోని పలు రాష్ట్రాలను వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. మే 29 నుండి కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains), వరదల (Floods) కారణంగా ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ...

మణిపూర్ CM ఇంటి సమీపంలో బాంబు కలకలం

మణిపూర్ CM ఇంటి సమీపంలో బాంబు కలకలం

మణిపూర్ రాష్ట్రంలో కుకీ-మైటీ జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో పరిస్థితి తీవ్రంగా మారింది. తాజాగా, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం సమీపంలో మోర్టార్ బాంబు కనిపించ‌డం రాష్ట్రంలో మరింత కలకలం సృష్టించింది. ...