Niranjan Reddy
నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి వైసీపీ ఎంపీ విజ్ఞప్తి
రాజ్యసభలో రాజ్యంగంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రాల అభిప్రాయాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని వైసీపీ ఎంపీ నిరంజన్రెడ్డి అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాల ...