News

చ‌ల్ల‌ప‌ల్లి జమీందార్ వార‌సుడు కన్నుమూత

చ‌ల్ల‌ప‌ల్లి జమీందార్ వార‌సుడు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ రంగంలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మచిలీపట్నం (Machilipatnam) మాజీ ఎంపీ, చల్లపల్లి (Challapalli) జమీందారీ (Zamindari) వారసుడు (Heir) యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ (Yarlagadda Ankinidu Prasad) ...

మంత్రి లోకేశ్ ఇలాకాలో కొకైన్ క‌ల‌క‌లం

మంత్రి లోకేశ్ ఇలాకాలో కొకైన్ క‌ల‌క‌లం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి తదితర వంటి మాదక ద్రవ్యాలు అప్పుడ‌ప్పుడు కనిపిస్తున్నా, కొకైన్ వంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యం మాత్రం ఇంతవరకు కనిపించలేదు. కానీ, ఇటీవ‌ల ఏపీలో కొకైన్ క‌ల్చ‌ర్ ...

పార్టీ మార్పు వార్త‌ల‌పై ఎంపీ అయోధ్య‌రామిరెడ్డి క్లారిటీ

పార్టీ మార్పు వార్త‌ల‌పై ఎంపీ అయోధ్య‌రామిరెడ్డి క్లారిటీ

వైసీపీని వీడుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇటీవ‌ల వైసీపీ అగ్ర‌ నేత విజ‌య‌సాయిరెడ్డి త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి రాజ‌కీయాల నుంచి ...

మూడో తరగతి విద్యార్థినికి గుండెపోటు, మృతి

మూడో తరగతి విద్యార్థినికి గుండెపోటు, మృతి

కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగరలో మూడో తరగతి విద్యార్థిని తేజస్విని (8) గుండెపోటుతో మరణించటం తీవ్ర సంచ‌ల‌నం రేపింది. స్థానికంగా పేరొందిన సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో చదువుతున్న తేజస్విని సోమవారం ఉదయం ఎంతో ఉత్సాహంగా ...

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

మావోయిస్టుల క‌ద‌లిక‌లు ఉన్న‌ట్లు స‌మాచారం అంద‌డంతో ఛత్తీస్‌గడ్ రాష్ట్రం నారాయణపూర్, దంతెవాడ జిల్లాలలోని దక్షిణ అబూజ్మాద్ అటవీ ప్రాంతంలో శ‌నివారం సాయంత్రం కేంద్ర బ‌ల‌గాలు కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. భ‌ద్ర‌తా ద‌ళాల ఎన్‌కౌంటర్‌లో ...

కెనడాలో గాజువాక‌ యువ‌కుడు అనుమానాస్పద మృతి

కెనడాలో గాజువాక‌ యువ‌కుడు అనుమానాస్పద మృతి

ఉన్న‌త చ‌దువుల కోసం కెన‌డా వెళ్లిన ఏపీ విద్యార్థి అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతిచెందాడు. విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి చెందిన 33 సంవత్సరాల ఫణి కుమార్ ఉన్న‌త చ‌దువుల కోసం కెనడా వెళ్లాడు. ...

జార్జియాలో విషాదం.. 11 భారతీయులు దుర్మ‌ర‌ణం

జార్జియాలో విషాదం.. 11 భారతీయులు దుర్మ‌ర‌ణం

జార్జియాలోని గూడౌరిలోని ప్రసిద్ధి చెందిన స్కై రిసార్ట్ ప్రాంతంలో జరిగిన ఒక విషాద సంఘటనలో 12 మంది మృతిచెంద‌గా అందులో 11 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇటీవల డిసెంబర్ 14న ...