NDRF
25వ రోజూ కొనసాగుతున్న SLBC టన్నెల్ రెస్క్యూ
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 25వ రోజుకు చేరింది. ఈ ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, అధికారులు వెనుకడుగు వేయడం లేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ...
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల.. ఎందుకంటే
2024లో సంభవించిన ప్రకృతి విపత్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ (ఫిబ్రవరి 19) భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు ...
ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కార్యాలయాలు ప్రారంభించిన అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరంలోని కొండపావులూరులో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ (NDRF), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM) సౌత్ క్యాంపస్ కొత్త కార్యాలయాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ...
నేడు, రేపు ఏపీలో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యటనకు రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లి చంద్రబాబు నాయుడు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. అమిత్ ...