NDA Government
బిహార్లో ఎన్నికల వరాలు.. ఉచిత విద్యుత్ ప్రకటన
బిహార్లో ఎన్నికల వేళ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మరో కీలక వరాన్ని ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతి కుటుంబానికి నెలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. ...
దళిత సర్పంచిపై దాడి.. కూటమిపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీకి చెందిన దళిత సర్పంచి కొర్లకుంట నాగమల్లేశ్వర రావుపై జరిగిన దాడిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ...
విదేశాల్లో షూటింగ్కు పవన్.. సీఎంతో సినీ పెద్దల భేటీలో మార్పు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది గడుస్తున్నా.. సినిమా ఇండస్ట్రీ పెద్దలు వచ్చి ఏపీ సీఎంను కలవలేదన్న డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలతో టాలీవుడ్ పెద్దలంతా ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్ధమయ్యారు. నేడు చంద్రబాబు ...
దేశంలో పేదరికం భారీగా తగ్గింది: ప్రపంచ బ్యాంకు నివేదిక
భారతదేశంలో (India) తీవ్ర పేదరికంలో (Extreme Poverty) జీవిస్తున్న వారి సంఖ్య 2011-12లో 344.47 మిలియన్ల నుండి 2022-23లో 75.24 మిలియన్లకు తగ్గినట్లు (Reduced) ప్రపంచ బ్యాంకు (World Bank) తాజా నివేదిక ...
పేదల రేషన్ కష్టాలు మళ్లీ మొదలు.. – వైఎస్ జగన్ ఆవేదన
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) రేషన్ డోర్ డెలివరీ (Ration Door Delivery) వ్యవస్థను (System) రద్దు చేసిన (Cancelled) నిర్ణయంపై ...
నేడు గిరిజన గ్రామాల్లో రోడ్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
ఏపీలో అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు (శుక్రవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో గిరిజన ...













