Naxal Violence
మావోయిస్టుల దాడి.. మందుపాతర పేలి 10 మంది జవాన్ల మృతి
ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. భద్రతా బలగాల వాహనాన్ని లక్ష్యం చేసుకొని మావోయిస్టులు జరిపిన బాంబు దాడిలో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సమయంలో వాహనంలో 15 ...