Natural Disasters

ఏపీలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది 530 మంది మృతి

ఏపీలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది 530 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఈ ఏడాది నవంబర్ 23 వరకు ప్రకృతి వైపరీత్యాల (Natural Disasters) కారణంగా 530 మంది మృతిచెందారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) ...

మయన్మార్‌లో మరోసారి భూకంపం.. 4.7గా తీవ్రత నమోదు

మయన్మార్‌లో మరోసారి భూకంపం.. 4.7గా తీవ్రత నమోదు

మయన్మార్‌ (Myanmar) లో భూకంపాల ధాటికి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం వచ్చిన 7.7, 6.7 తీవ్రతతో భారీ నష్టం జరగగా, శనివారం మరోసారి 4.7 మాగ్నిట్యూడ్‌తో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ ...

కోల్‌కతాలో భూకంపం.. ప్రజల్లో భయాందోళన

కోల్‌కతాలో భూకంపం.. ప్రజల్లో భయాందోళన

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప ప్రకంపనలతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ...

అగ్ర‌రాజ్యంలో కార్చిచ్చు అరాచ‌కం.. రూ.21 లక్షల కోట్ల నష్టం

అగ్ర‌రాజ్యంలో కార్చిచ్చు అరాచ‌కం.. రూ.21 లక్షల కోట్ల నష్టం

లాస్ ఏంజిల్స్‌ ను వైల్డ్ ఫైర్ దహనం చేస్తోంది. జనవరి 26న మొదలైన ఈ అగ్ని ప్రమాదం ప్రస్తుతం హాలీవుడ్ నగరం పరిసరాలను కమ్మేసింది. దీంతో గత వారం రోజులుగా ఈ ప్రాంతం ...

చిలీలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో ప్రకంపనలు

చిలీలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో ప్రకంపనలు

ద‌క్షిణ అమెరికాలోని చిలీలో ఆంటోఫగాస్టా వ‌ద్ద భారీ భూకంపం సంభవించింది. ఇది 6.2 తీవ్రతతో ప్రకంపనలు సృష్టించింది. భూకంపం కేంద్రం 104 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యురోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్ (EMS) ...

ప్రకాశం జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

ప్రకాశం జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

ప్రకాశం జిల్లా స్వల్ప భూప్రకంపనలు ప్రజల్లో భయాందోళనకు గురిచేశాయి. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల ప‌రిధిలో శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ...