Nara Lokesh

కాశినాయన క్షేత్రం కూల్చివేత.. కూటమి ప్రభుత్వంపై భూమన ఫైర్

కాశినాయన క్షేత్రం కూల్చివేత.. కూటమి ప్రభుత్వంపై భూమన ఫైర్

కాశినాయన క్షేత్రం కూల్చివేతపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 24 గంటల పాటు అన్నదానం నిర్వహించే ఈ దివ్యక్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్‌తో నేలమట్టం ...