Naga Raju Family
పెదఆవుటుపల్లి కాల్పుల కేసు.. డీజీపీకి బాధితుల ఫిర్యాదు
కృష్ణా జిల్లా (Krishna district) పెదఆవుటుపల్లి (Peda Avutupalli)లో చోటుచేసుకున్న మూడు హత్యల కేసులో దశాబ్దం గడిచినా ఇంకా న్యాయం జరగలేదని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 2014 సెప్టెంబర్ ...






