Myanmar Tragedy
భూకంపం బీభత్సం.. మయన్మార్లో 694 మంది మృతి
మయన్మార్ (Myanmar) లో భూకంపం మృత్యు తాండవం సృష్టించింది. శుక్రవారం (నిన్న) సగైంగ్ (Sagaing) ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం మాండలే (Mandalay) నగరానికి సమీపంలో ఉండటంతో తీవ్రత ...