Myanmar Crisis
మయన్మార్ విషాదం.. గ్రామంపై వైమానిక దాడి, 40 మంది మృతి
మయన్మార్లో సైన్యం దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా, పశ్చిమ రఖైన్ రాష్ట్రంలోని రామ్రీ ద్వీపంలో అరకాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న క్యౌక్ నీ మావ్ అనే గ్రామంపై సైన్యం వైమానిక దాడి చేసింది. ...