Mohsin Naqvi
ఆసియా కప్ నుంచి వైదొలగలేదు: పీసీబీ చీఫ్
సెప్టెంబర్ 14న జరిగిన భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మ్యాచ్లో, పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. దీనిపై పీసీబీ (PCB) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం ...
భారత్-పాక్ మ్యాచ్.. ‘హ్యాండ్షేక్’కి దూరంగా కెప్టెన్లు
సాధారణంగా టాస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు చేతులు కలపడం అనేది క్రికెట్లో సంప్రదాయం. కానీ భారత్-పాక్ మధ్య ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న చర్యే పెద్ద వివాదానికి దారి తీసే అవకాశం ...







