Modi

భారత్‌కు ట్రంప్‌ మ‌రో షాక్.. 26 శాతం ప్ర‌తీకార‌ సుంకం

భారత్‌కు ట్రంప్‌ మ‌రో షాక్.. 26 శాతం ప్ర‌తీకార‌ సుంకం

అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన హామీ ప్రకారం అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌ (Rose Garden) లో ఏర్పాటు చేసిన మీడియా ...

దేశమంతా ‘ఛావా’ ప్రభంజనం.. ప్రధాని మోడీ ప్రశంసలు

దేశమంతా ‘ఛావా’ ప్రభంజనం.. ప్రధాని మోడీ ప్రశంసలు

ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ (Sambhaji Maharaj) జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన‌ ‘ఛావా’ సినిమా (Chhaava Movie) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ...

మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు

మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్ర‌భుత్వంపై ధ్వజమెత్తారు. కుంభ‌మేళాలో స‌రైన ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతుందని ...

ఢిల్లీ విజ‌యంపై ప్ర‌ధాని మోడీ ట్వీట్‌..

ఢిల్లీ విజ‌యంపై ప్ర‌ధాని మోడీ ట్వీట్‌..

రెండున్న‌ర ద‌శాబ్దాల త‌రువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో (DelhiElectionResults) భార‌తీయ జ‌న‌తా పార్టీ భారీ విజ‌యాన్ని అందుకుంది. 70 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గానూ మ్యాజిక్ ఫిగ‌ర్ ...

అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు

అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు

ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై సీపీఐ నేత బాబురావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు, అదానీకి ప్రాజెక్టుల కట్టబెట్టడం గురించి ఆయన తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ...

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ప్ర‌ధానికి సీఎం ప‌లు విన‌తులు

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ప్ర‌ధానికి సీఎం ప‌లు విన‌తులు

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి, సహాయ మంత్రులు సోమన్న, బండి ...

మోదీపై సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు

మోదీపై సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు

రాజ్ కపూర్ శత జయంతి సందర్భంగా కపూర్ ఫ్యామిలీ ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం సైఫ్ అలీ ఖాన్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సైఫ్ అలీ ...

ఏపీ ఎద‌గాలంటే విజ‌న్లు కాదు.. విభ‌జ‌న హామీలు కావాలి

ఏపీ ఎద‌గాలంటే విజ‌న్లు కాదు.. విభ‌జ‌న హామీలు కావాలి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ షర్మిల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “విజన్-2047” పేరుతో ప్రజలను ద‌గా చేస్తున్నార‌ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం ఎదగాలంటే “విజన్లు” కాదని, విభజన హామీలు నెరవేరాలని ఆమె ...