MLC Elections
గాలి మాటలకు నేను సమాధానం చెప్పాలా? – కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా?’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ...
A Slap to Coalition
In a resounding verdict, the teachers of Uttarandhra have handed a humiliating defeat to the coalition government of TDP, Jana Sena, and BJP in ...
NDA alliance in Andhra Pradesh faces the heat of Employees
The outcome of North Andhra Teachers MLC election was a big set back to NDA Alliance in Andhra Pradesh. PRTU candidate Gade Srinivasulu Naidu ...
‘నా గెలుపుతో రాజకీయ పార్టీలకు సంబంధం లేదు’ – గాదె
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు తన గెలుపుపై స్పందించారు. మీడియా ముందుకు వచ్చి తన గెలుపునకు సహకరించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ...
కూటమికి షాక్.. పీఆర్టీయూ అభ్యర్థి ఘన విజయం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు పరాభవం ఎదురైంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థి ఓడిపోయారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు టీచర్ల పట్టం కట్టారు. ...
అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించింది.. – పీడీఎఫ్ అభ్యర్థి ఫైర్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అప్రజాస్వామిక విధానాలకు పాల్పడిందని పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్షణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు గుంటూరు, బాపట్ల, పల్నాడు ప్రాంతాల్లోని పోలింగ్ బూత్లలో భారీస్థాయిలో ...
కేసీఆర్ను టచ్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు – బండి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిలించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు ఎమ్మెల్సీ ...
ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఖాళీలకు ఈసీ షెడ్యూల్ను ప్రకటించింది. మార్చి 3న ...
ఒకే వ్యక్తి పేరుతో 42 ఓట్లు.. – ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో సంచలనం
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల ఓటర్ల జాబితాలో ఎవరూ ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే వ్యక్తి పేరుతో 42 ఓట్లు నమోదుకావడం అధికార వర్గాలను, అభ్యర్థుల మద్దతుదారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ...
బీసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాలకు హామీలు ఇచ్చినప్పటికీ, వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ ...