Missing Person

బాసరలో అమ్మవారి దర్శనానికి వచ్చి ఐదుగురు మృతి

బాసరలో అమ్మవారి దర్శనానికి వచ్చి ఐదుగురు మృతి

బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదరాబాద్‌లోని బేగం బజార్‌కు చెందినవారని అధికారులు గుర్తించారు. అమ్మవారి దర్శనం కోసం ...

అదృశ్య‌మైన వ్య‌క్తి హ‌త్య‌.. ద‌ర్యాప్తులో కీల‌క విష‌యాలు

అదృశ్య‌మైన వ్య‌క్తి హ‌త్య‌.. ద‌ర్యాప్తులో కీల‌క విష‌యాలు

కిడ్నాప్‌కు గురైన వ్యాపారి హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న హైద‌రాబాద్ ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన విష్ణు రూపాని (45) ఎస్ఆర్ నగర్‌లో హత్యకు గురైనట్లు ...